33 కోట్ల మంది నిరుపేదలకు కేంద్రం 31,325 కోట్ల ఆర్థిక సాయం
కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. నిరుపేదలను ఆదుకోవడానికి ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజీ పేరుతో రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. వచ్చే మూడు నెలల పాటు ఈ ప్యాకేజీని అమలు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్…
రూ.25 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించిన గాన‌కోకిల‌
క‌రోనా వైర‌స్‌పై పోరాటంలో భాగంగా ప్ర‌భుత్వాలు చేస్తున్న స‌హాయ‌క చ‌ర్య‌లకి తోడుగా నిలుస్తున్నారు సినీ సెల‌బ్రిటీలు. ఇప్ప‌టికే ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు పీఎం సహాయ‌నిధితో పాటు రాష్ట్ర ముఖ్య‌మంత్రుల స‌హాయ‌నిధికి భారీగా విరాళాలు అందించారు. తాజాగా గాన‌కోకిల ల‌తా మంగేష్క‌ర్ మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి స‌హాయ…
కరోనా బాధితుల కోసం ప్రైవేట్‌ హాస్పిటళ్లు, క్లినిక్‌లు
లక్నో: రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతుడటంతో ప్రైవేట్‌ ఆస్పత్రులు, క్లినిక్‌లను తెరడానికి ఉత్తరప్రదేశ్‌ సీఎం ఆదిత్యనాథ్‌ అనుమతించారు. దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రైవేట్‌ హాస్పిటళ్లు, క్లినిక్‌లు మూతపడ్డాయి. అయితే రాష్ట్రంలో నమోదైన కరోనా పాజివ్‌ కేసులతోపాటు, ఉత్తరప్రదేశ…
కృత్రిమ ఉద్యమాల గురించి మాట్లాడను:స్పీకర్‌
శాసన మండలి రద్దు తీర్మానాన్ని కేంద్రానికి పంపించాం. ప్రొసీజర్‌ ప్రకారమే అన్నీ జరుగుతాయి’’ అని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని, అన్నీ చట్టం ప్రకారమే జరుగుతాయన్నారు. గతంలో ఎన్టీఆర్‌ సీఎంగా వున్న సమయంలో కూడ…
2020 బడ్జెట్: ఆశల పల్లకిలో స్టాక్ మార్కెట్లు
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న 2020 సార్వత్రిక బడ్జెట్‌పై సానుకూల అంచనాలు నెలకొన్న నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లలో సందడి నెలకొంది. ఇవాళ ట్రేడింగ్ ప్రారంభంలో కొద్ది సేపు ఊగిసలాడిన తర్వాత క్రమంగా దేశీయ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 90.46 పాయింట్ల లాభంతో 40,813…
కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటిన అశ్వినీదత్‌
ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదత్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. ఏపీలోని నర్సాపూర్‌ ఎంపీ రఘరామకృష్ణంరాజు విసిరిన గ్రీన్‌ ఛాలెంజ్‌ను అశ్వినీదత్‌ స్వీకరించి తన కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. నగరంలోని గచ్చిబౌలిలో గల తన నివాసంలో ఆయన తన కుమార్తె ప్రియాంక దత్‌, మనవడు రిషి కార్తిక…